కర్నూల్ వాసులైన పదమూడు మంది కథకులు సమాజంలోని భిన్న ప్రాంతాలనుండి వచ్చిన వారు వారి వారి మూలాలు వేరైనా ఈ నీళ్లింకిన నేల పుస్తక ప్రచురణ సమయానికి కర్నూల్ వాసులు గా వున్నారు
కాల్పనికత అంత అబ్బదమనే విషయాన్నీ ఈ పదమూడు కథలు నిర్విద్ధంగా తిరస్కరిస్తున్నాయి ఇందులో కథలులెంచుకున్న విషయాలన్నీ వాస్తవాలే
ఊట ఆగిన చెరువుల కథలు, ఊపిరాగిన రైతుల కథలు, సొంతవూర్లను వదిలి వెళ్లిన వలస కథలు, ప్రకృతి సృష్టించే కరువుతో పాటు పాలకుల వికృతి సృష్టించిన కల్లోల కథలు.. రాయలసీమ కథల సంకలనం పేరుతో 13మంది కథకులు రాయలసీమ జీవితాన్ని ఆవిష్కరించిన వాస్తవ కథలు..